Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయంలో సోమవారం ప్రాణప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగింది. రాంలల్లా విగ్రహానికి ప్రధాని మోదీ(pm modi) తన చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట చేశారు. ఈ వేడుకను యావత్ ప్రపంచం టీవీ, సోషల్ మీడియాతోపాటు పలు మాధ్యమాల ద్వారా వీక్షించారు. అయోధ్యకు స్వయంగా వెళ్లలేని భక్తులు ఎక్కడిక్కడే పూజలు నిర్వహించారు. అయితే ప్రాణ ప్రతిష్ట చేసిన రాంలల్లా విగ్రహాన్ని ఇక నుంచి కొత్త పేరుతో పిలవనున్నారు.
పూర్తిగా చదవండి..Ayodhya Ram Mandir: అయోధ్యారాముడికి కొత్తపేరు..ఇక నుంచి ఆపేరుతోనే దర్శనం..!!
అయోధ్య రామాలయంలో కొలువు దీరిన బాలరాముడి విగ్రహాన్ని కొత్త పేరుతో పిలవనున్నారు. ప్రధాని చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట జరిగిన రాముడిని ఇక నుంచి బాలక్ రామ్ అని నామకరణం చేసినట్లు పూజారి అరుణ్ దీక్షిత్ చెప్పారు.
Translate this News: