Telangana Aasara Pension Scheme: తెలంగాణ పగ్గాలను చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ (Congress Party)పెన్షన్ దారులకు షాక్ ఇచ్చింది. ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే సాధారణ పెన్షన్ ను రూ. 4,000, దివ్యాంగ పెన్షన్ ను రూ. 6,000 చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తాజాగా రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇచ్చిన ఆసరా పెన్షన్లు డబ్బులే ఈ నెల కూడా ఇవ్వనున్నట్లు తెలంగాణ సర్కార్ తెలిపింది. ఒకట్రెండు రోజుల్లో లబ్దిదారుల ఖాతాల్లో సొమ్ములు జమ చేయనుంది సర్కార్. ప్రస్తుతం సాధారణ పింఛను రూ. 2,016, దివ్యాంగ పింఛను రూ. 4,016 ఇవ్వనుంది ప్రభుత్వం.
పూర్తిగా చదవండి..Aasara Pension: పెన్షన్ దారులకు రేవంత్ సర్కార్ షాక్
పెన్షన్ దారులకు రేవంత్ సర్కార్ షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వం ఇచ్చిన విధంగానే ఆసరా పెన్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఎన్నికల సమయంలో సాధారణ పెన్షన్ ను రూ. 4,000, దివ్యాంగ పెన్షన్ ము రూ. 6,000 చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే.
Translate this News: