Sharmila Political Yatra Starts : మాజీ సీఎం, తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ముగింపు ప్రదేశమైన ఇచ్ఛాపురం నుంచి ప్రారంభమయ్యే షర్మిల(YS Sharmila) రాజకీయ యాత్రకు శ్రీకాకుళం(Srikakulam) జిల్లా సిద్ధమైంది. ఏపీసీసీ కొత్త అధ్యక్షురాలు షర్మిల ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పార్టీ నేతలు, కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. ఆమె సోదరుడు, ప్రస్తుతం సీఎం జగన్(CM Jagan) ఇచ్ఛాపురం నుంచి ఓదార్పు యాత్రను ప్రారంభించి, పదేళ్లలోనే సీఎం అయ్యి విజయం సాధించారు.
పూర్తిగా చదవండి..Sharmila : ఇక కాస్కోండి తమ్ముళ్లు… షర్మిల రాజకీయ పోరాట యాత్ర వైపే అందరిచూపు..!
ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ యాత్రకు సిద్ధమయ్యారు. 2003లో తన తండ్రి, దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను ముగించిన ఇచ్ఛాపురం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టడంతో శ్రీకాకుళం జిల్లా మరో రాజకీయ యాత్రకు సిద్ధమైంది.
Translate this News: