Ayodhya Ram Mandir: దేశమే కాదు..ప్రపంచం కూడా రామమయం అయ్యింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ముహుర్తం దగ్గర పడింది. అయోధ్యలో ప్రాణప్రతిష్ట కోసం ఈనెల 16వ తేదీ నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు షురూ అయ్యాయి. ఈ వేడుకను పురస్కరించుకుని దేశంలోని ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
పూర్తిగా చదవండి..Ayodhya Ram Mandir: ఇస్రో అయోధ్య శాటిలైట్ ఫొటో ఎంత అద్భుతంగా ఉందో..!!
దేశం రామనామస్మరణతో మారుమోగుతోంది. ఈ వేళ అయోద్య నగరానికి సంబంధించి ఓ అపూర్వ చిత్రాన్ని ఇస్రో షేర్ చేసింది. ఇస్రోకు చెందిన ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అంతరిక్షం నుంచి రామ మందిరం ఎలా ఉందో తెలిపే అయోధ్య ఫొటో క్లిక్ అనిపించింది.
Translate this News: