Khushbhu : మూడు రోజుల పర్యటన నిమిత్తం తమిళనాడు(Tamilanadu)కు వచ్చిన ప్రధాని మోదీ (pm modi)పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరుచ్చి, రామేశ్వరం, ధనుష్కోడి తదితర ప్రాంతాల్లోని ఆలయాలను సందర్శించి ప్రార్థనలు చేశారు. అంతే కాకుండా తన పార్టీ అధికారులతో కూడా సమావేశమై మాట్లాడారు.ఈ నేపథ్యంలో ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్భు( Khushbhu) తన అత్తగారు పీఎం మోదీకి వీరాభిమాని అని..తన అత్తగారిని కలిసినందుకు చాలా సంతోషంగా ఉందంటూ ఖుష్భు తమ భేటీకి సంబంధించిన పలు ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
పూర్తిగా చదవండి..Khushbhu : ఖుష్భు అత్తతో పీఎం మోదీ భేటీ..కల నిజమైందని సంతోషం..!!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవాలన్న తన అత్తగారి చిరకాల వాంఛను నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బు సుందర్ నెరవేర్చారు. తమ భేటీకి సంబంధించిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఖుష్బు. తల్లితో కొడుకు మాట్లాడినట్లు ఉంది అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
Translate this News: