మంత్రాలు చదువుతూ దేవుడి సేవలో తరించాల్సిన ఆలయ పూజారులు పిడిగుద్దులు గుద్దుకున్నారు. అంతటితో ఆగకుండా నీ అంతుచూస్తామంటే, నీ అంతు చూస్తామంటూ వార్నింగ్ లు ఇచ్చుకున్నారు. నడీరోడ్డు మీద కొట్టుకుంటున్న ఆ పూజారులను చూసి అయ్యో దేవుడా అని ముక్కుమీద వేలేసుకోవటం అక్కడి వారి వంతయ్యింది. తమిళనాడులోని కాంచీపురంలో జరిగిందీ సంఘటన. కాంచీపురం వరదరాజ స్వామి ఆలయంలో జరిగిన ఈ గొడవకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పూర్తిగా చదవండి..viral news : పొట్టు పొట్టు కొట్టుకొన్న పూజారులు
తమిళనాడు లో పూజారులు కొట్టుకున్నారు. రెండు వర్గాల మధ్య తలెత్తిన చిన్న వివాదం పెద్దగా మారి ఒకరినొకరు కొట్టుకున్నారు. మీ అంతు చూస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చుకున్నారు.
Translate this News: