PM Modi : అయోధ్య(Ayodhya) లో రామమందిర(Ram Mandir) ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi) ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. కాగా ఈ సందర్భంగా ప్రధాని మోడీ అనుష్టాన దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ప్రాణప్రతిష్ట వేడుకకు ముందు మోదీ 11 రోజులపాటు అనుష్ఠాన దీక్ష చేస్తానని ప్రకటించారు. ప్రకటించినట్టే ఆయన దీక్షలో కొనసాగుతున్నారు. అందులో భాగంగా ఆయన పూర్తి నేలపై నిద్రిస్తూ, కొబ్బరి నీళ్లే సేవిస్తున్నారు. దీక్షలో భాగంగా మోదీ కఠిన నియమాలు పాటించడంతోపాటు, అందుకు సంబంధించిన నియమాలను అనుసరిస్తున్నాడని అధికార వర్గాలువెల్లడించాయి.
పూర్తిగా చదవండి..Modi Anushthan : కఠిన నేలే పట్టు పరుపు…కొబ్బిరినీళ్లే అన్నపానీయాలు
అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. కాగా ఈ సందర్భంగా ప్రధాని మోడీ అనుష్టాన దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ప్రాణప్రతిష్ట వేడుకకు ముందు మోదీ 11 రోజులపాటు అనుష్ఠాన దీక్ష చేస్తానని ప్రకటించారు.
Translate this News: