యూపీలోని అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా రామభక్తులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య రామనిపై కాంగ్రెస్ నేత, కాంగ్రెస్ మంత్రి కేఎన్ రాజన్న తాజాగా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ బాబ్రీ మసీదు కూల్చివేత జరిగినప్పుడు నేను ఆ చోటుకి వెళ్లాను. అక్కడ రెండు బొమ్మలు ఉంచారు. డేరా వేసి దాన్ని రాముడు అని పిలిచారు. దేశంలో వెయ్యేళ్ల చరిత్ర గలిగిన రామ మందిరాలున్నాయి. రాముని గుడికి వెళ్తే ఓ అనుభూతి ఉంటుంది.
పూర్తిగా చదవండి..Karnataka Minister Row: అయోధ్య రామమందిరంపై కర్ణాటక మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు..
అయోధ్య రామాలయంపై కర్ణాటక మంత్రి కేఎస్ రాజన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో తాను అక్కడికి వెళ్లినప్పుడు ఓ డేరా వేసి అందులో రెండు బొమ్మలు పెట్టి రాముడు అన్నారని చెప్పారు. రాముడి గుడికి వెళ్తే అనుభూతి వస్తుంది అయోధ్యలో నాకు అలాంటిది అనిపించలేదన్నారు.
Translate this News: