భారత జాలర్లను శ్రీలంక నౌకదళం అరెస్టు చేయడం చర్చనీయాంశమైంది. తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారనే ఆరోపణలు చేస్తూ 10 మంది మత్స్యకారులను అదుపులోకి తీసుకుంది. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. పాక్ జలసంధిలోని పాయింట్ పెడ్రోకు ఉత్తరాన ఉన్న జలాల్లో ఈ జాలర్లను అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి పడవను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని శ్రీలంక నేవి సోమవారం అధికారిక ప్రకటనలో తెలిపింది.
పూర్తిగా చదవండి..Indian fishermen: భారత మత్స్యకారులను అరెస్టు చేసిన శ్రీలంక నౌకాదళం..
తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారని భారత్కు చెందిన 10 మంది మత్స్యకారులను శ్రీలంక నౌకాదళం అదుపులోకి తీసుకుంది. పాక్ జలసంధిలోని పాయింట్ పెడ్రోకు ఉత్తరాన ఉన్న జలాల్లో ఈ జాలర్లను అదుపులోకి వారి పడవను స్వాధీనం చేసుకున్నారు.
Translate this News: