lakshadweep : ప్రధాని నరేంద్ర మోదీ (pm modi) లక్షద్వీప్ పర్యటన తర్వాత మాల్దీవుల మంత్రుల అభ్యంతరకర ట్వీట్ల నుండి వివాదం తలెత్తిన 5 రోజుల్లో, లక్షద్వీప్కు వెళ్లే అన్ని విమానాలు మార్చి వరకు బుక్ అయ్యాయి. దేశంలోని మరో పర్యాటక ప్రదేశాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ (lakshadweep)ను సందర్శించడం గమనార్హం. ప్రధాని మోదీ లక్షద్వీప్ ఫొటోల కారణంగా ఇప్పుడు లక్షద్వీప్ హాట్ స్పాట్ గా మారింది. గూగుల్ సెర్చ్ లోనూ చాలా మంది దీని గురించే సెర్చ్ చేస్తున్నారట. అంతేకాదు అనేక ట్రావెల్ ఏజెన్సీ(Travel agency)లు కూడా లక్షద్వీప్ కోసం ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..lakshadweep : హౌస్ ఫుల్… 5 రోజుల్లోనే భారీగా డిమాండ్..లక్షద్వీప్ వెళ్లాలనుకుంటే మార్చి తర్వాతే..!!
లక్షద్వీప్ అన్ని విమాన టిక్కెట్లు మార్చి వరకు బుక్ అయ్యాయి. మాల్దీవుల వివాదంతో ఐదు రోజుల్లో లక్షద్వీప్ కు భారీ డిమాండ్ పెరిగింది. రిసార్ట్ లకు హౌస్ ఫుల్ అని బోర్డులు దర్శనమిస్తున్నాయట. లక్షద్వీప్ వెళ్లాలనుకుంటే ఇప్పుడు బుక్ చేసుకుంటే మార్చి తర్వాత వెళ్లాల్సిందే.
Translate this News: