Praja Palana Applicants: తెలంగాణలో ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) వాటిని అమలు చేయడానికి దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,25,84,383 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. అయితే ఈ దరఖాస్తులపై సైబర్ నేరగాళ్ల (Cyber Crime) కన్నుపడింది. దరఖాస్తుదారులను టార్గెట్ చేసిన నేరగాళ్లు ఓటీపీలు అడిగి డబ్బులు కాజేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Cyber crime: ప్రజాపాలన అప్లికేషన్ల పేరుతో మోసం.. ఓటీపీ చెప్పడంతో ఖాతా ఖాళీ!
ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఫోన్లు చేస్తున్న కేటుగాళ్లు.. మీ అప్లికేషన్లతో తప్పులు ఉన్నట్లు చెబుతున్నట్లు తెలుస్తోంది. సరి చేయడానికి ఓటీపీ చెప్పడంటూ వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి ఘటన నిజామాబాద్ లో తాజాగా బయటపడింది.
Translate this News: