Ex Minister KTR : మరికొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు(Parliament Elections) జరగనున్నాయి. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections) ఓటమి చవిచూసిన బీఆర్ఎస్ పార్టీ(BRS Party) వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెంచింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాల బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్(KTR) సమావేశాలు నిర్వహిస్తున్నారు.
పూర్తిగా చదవండి..KTR : ఆ విషయంలో విఫలమయ్యాం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చేసిన అభివృద్ధి పనులు ప్రచారం చేసుకోకపోవడం వల్లే ఓడిపోయామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యధిక ఉద్యోగావకాశాలు కల్పించామని,పెన్షన్లు పెంచమని, 6 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని అన్నారు.
Translate this News: