KTR Serious On PrajaPalana Applications: రోడ్లపై ప్రజాపాలన దరఖాస్తులు కనిపించడంపై మాజీ మంత్రి కేటీఆర్ (KTR) స్పందించారు. దరఖాస్తుల్లో కొట్లాది మందికి సంబంధించిన వ్యక్తిగత డేటా (Personal Information) ఉందని అన్నారు. సైబర్ నేరగాళ్ల (Cyber Criminals) చేతికి డేటా చేరకుండా చూడాలని ప్రభుత్వానికి (Congress Government) కేటీఆర్ సూచించారు.
పూర్తిగా చదవండి..PrajaPalana: రోడ్డుపై దరఖాస్తులు..బీ కేర్ ఫుల్.. కేటీఆర్ వార్నింగ్
ప్రజాపాలన దరఖాస్తులు రోడ్లపై కనిపించడంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఎవరైనా కాల్ చేసి పెన్షన్, ఇళ్లు ఇస్తామంటే OTP షేర్ చేయొద్దని ప్రజలను హెచ్చరించారు. ఓటీపీ షేర్ చేస్తే సైబర్ నేరగాళ్లు ఖాతాలో నుంచి డబ్బును కాజేస్తారని అన్నారు.
Translate this News: