YSRCP MP Vijayasai Reddy: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ఏపీ పర్యటనలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు టీడీపీ (TDP), వైసీపీ (YSRCP) నుంచి ఫిర్యాదుల వర్షం వెల్లువెత్తుతోంది. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సీఈసీకి (Central Election Commission) మొత్తం ఆరు అంశాలపై నివేదిక అందించామని అన్నారు. ఏపీకి తెలంగాణకు ఒకేసారి లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections) పెట్టాలని వారిని కోరినట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..MP Vijayasai Reddy: తెలంగాణ, ఏపీలో ఒకేసారి ఎన్నికలు.. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ఓటర్లు ఏపీలో కూడా ఓటర్లుగా ఉన్నారని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు ఒకే రోజు పార్లమెంట్ ఎన్నికలు జరపాలని ఈసీని కోరినట్లు తెలిపారు. ఒకే రోజు ఎన్నికలు జరిగితే దొంగ ఓట్లను అరికట్టవచ్చని పేర్కొన్నారు.
Translate this News: