ప్రస్తుతం దేశంలో లక్షద్వీప్ వివాదం సంచలనం రేపుతోన్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ లక్షద్వీప్ను సందర్శించిన అనంతరం ఆ ప్రాంతాన్ని పొగుడుతూ ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేశాక.. మాల్దీవులకు చెందిన మంత్రులు ప్రధానిపై, విరుచుకుపడ్డారు. దీంతో ఆ మంత్రులపై భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పటికే మాల్దీవుల ప్రభుత్వం ఆ మంత్రులను సస్పెండ్ చేసింది. ఇక మాల్దీవులకు పోటీగా లక్షద్వీప్ను అభివృద్ధి చేసే దిశగా అధికారులు చర్యలు చెపడుతున్నారు. అక్కడ నిర్లవణీకరణ (డీశాలినేషన్) ప్రక్రియ మంగళవారం నుంచి జరగనుంది.
పూర్తిగా చదవండి..Lakshdweep: లక్షద్వీప్లో నిర్లవణీకరణ (డీశాలినేషన్) ప్రక్రియ ప్రారంభం..!
లక్షద్వీప్లో నిర్లవణీకరణ (డీశాలినేషన్) ప్రక్రియ మంగళవారం నుంచి జరగనుంది.నిర్లవణీకరణ ప్రక్రియను మొదలుపెట్టాలన్న భారత్ కోరిక మేరకు తాము గత ఏడాది నుంచి లక్షద్వీప్లో ఉన్నామని అక్కడ పనులు ప్రారంభించబోతున్నామని భారత్లో ఉన్న ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం చెప్పింది.
Translate this News: