Lakshadweep : ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi) పర్యటనతో లక్షద్వీప్(Lakshadweep) వార్తల్లో నిలుస్తోంది. లక్షద్వీప్ లో మోదీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మీరు కూడా లక్షద్వీప్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో శుభవార్త. ఈ వార్త తెలుస్తే మీరు గాల్లో తేలుతారు. కొత్త ఏడాదిలో ఎక్కుడికైనా వెళ్లాలనుకుంటే మాత్రం లక్షద్వీప్ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే తక్కువ ఖర్చుతోనే మీరు లక్షద్వీప్ వెళ్లి రావొచ్చు. ఎలా అనుకుంటున్నారా? కేవలం రూ. 250 నుంచి రూ. 300తో మీరు లక్షద్వీప్ కు వెళ్లవచ్చు. మరీ ఇంత తక్కువ డబ్బులతో ఎలా వెళ్లొచ్చనే అనుమానం మీలో వస్తుంది కదూ? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవల్సిందే.
పూర్తిగా చదవండి..Lakshadweep Tour : కేవలం రూ. 250తో లక్షద్వీప్ వెళ్లొచ్చు.. పూర్తి వివరాలివే..!!
కేవలం రూ. 250 నుంచి రూ. 300తో మీరు లక్షద్వీప్ కు వెళ్లవచ్చు. హైదరాబాద్ నుంచి మంగళూరుకు వెళ్తే మంగళూరు పోర్టు నుంచి లక్షద్వీప్ కు వెళ్లవచ్చు. కేరళ మీదుగా వెళ్లే వారు కొచ్చి నుంచి ఓడలో లక్షద్వీప్ వెళ్లడం మరింత సులభం.
Translate this News: