Thummala Nageswara Rao : తెలంగాణ(Telangana) రైతులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈరోజు నుంచి రైతుబంధు(Rythu Bandhu) అకౌంట్లలోకి జమ అవుతుందని ప్రకటించింది. రాష్ట్రంలో రబీ పంటల సాగు ముమ్మరంగా సాగుతున్నందున రైతులకు అవసరమైన పెట్టుబడి కోసం రైతుబంధు నిధులు జమ చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao) అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 40శాతం మంది రైతులకు నిధులు అందాయని… 27లక్షల మంది రైతుల ఖాతాలకు నిధులు జమ అయ్యాయని తెలిపారు.
పూర్తిగా చదవండి..Rythu Bandhu : తెలంగాణ రైతులకు గుడ్న్యూస్.. ఇవాళ్టి నుంచి అకౌంట్లలోకి రైతుబంధు
తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసింది. ఇప్పటివరకు ఎకరం భూమి ఉన్న రైతుల ఖాతాల్లోకే జమ అయిన డబ్బులు ఇప్పుడు అందరి ఖాతాల్లోకి రానున్నాయి. ఇవాల్టి నుంచే రైతుల అకౌంట్లో డబ్బులు పడతాయని రేవంత్ సర్కార్ చెబుతోంది.
Translate this News: