Ayodhya: శ్రీవేంకటేశ్వరుడైనా…అయోధ్య శ్రీరాముడైనా..ఆ శ్రీ మహావిష్ణువు అవతారాలే. రామనామం అయోధ్యలో మారుమోగిన వెంటనే తిరుమలను హనుమ జన్మస్థలంగా టీటీడీ (TTD) ప్రకటించింది. అవతారాలు వేరు కావచ్చు..యుగయుగాల్లో దుష్టశిక్షణ, శిష్ట రక్షణార్థం శ్రీ మహా విష్ణువు ఎన్నో రూపాయల్లో భూమిపై అతరించారని పురాణాలు చెబుతుంటాయి. కలియుగంలో శ్రీవేంకటేశ్వరుడిగా కొలువుదీరిన ఆ స్వామి…త్రేతాయుగంలో శ్రీరామ చంద్రమూర్తిగా సమస్త భూమండలాన్ని పాలించారు.
పూర్తిగా చదవండి..Ayodhya: అయోధ్య వెళ్లే భక్తులకు..టీటీడీ గుడ్ న్యూస్..ఏంటో తెలుసా?
అయోధ్యాపురిలో కొలువుదీరనున్న రామయ్యను దర్శించుకునేందుకు వెళ్తున్నారా? అయితే మీకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. అయోధ్యలో పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని వితరణ చేసేందుకు టీటీడీ సిద్ధమయ్యింది. రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా తిరుమల లడ్డూలను పంపనున్నట్లు ఈవో తెలిపారు.
Translate this News: