IPS Transfers In Telangana: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను బదిలీలు చేస్తోంది. తాజాగా తెలంగాణలో భారీగా IPSల బదిలీలు జరిగాయి. తెలంగాణలో మరో 23 మంది ఐపీఎస్లను బదిలీ చేసింది రాష్ట్ర సర్కార్. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
పూర్తిగా చదవండి..BREAKING: తెలంగాణలో భారీగా IPSల బదిలీలు
తెలంగాణలో భారీగా IPSల బదిలీలు జరిగాయి. దీనికి సంబంధించిన జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. టెక్నికల్ సర్వీసెస్ అదనపు డీజీగా వి.వి.శ్రీనివాసరావు, డీఐజీ కోఆర్డినేషన్గా గజారావు భూపాల్ ను నియమించింది.
Translate this News: