JR NTR: జపాన్(Japan) లో కొత్త ఏడాది జనవరి 1 న పెను భూకంపాలు(Earth Quakes) సంభవించాయి. ఏకంగా 155 భూకంపాలు జపాన్ ను వణికిస్తున్నాయి. భూకంపాల ప్రభావంతో అక్కడి ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అయితే ఇటీవలే టాలీవుడ్ స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ వారం రోజుల క్రితం న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం జపాన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఈ భూకంపం వార్తలు రాగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
పూర్తిగా చదవండి..JR NTR: కొద్దిలో మిస్ అయ్యా.. జపాన్ భూకంపం పై జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్
తాను క్షేమంగా భారత్ కు తిరిగి వచ్చానని తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు తెలియజేశారు జూనియర్ ఎన్టీఆర్. ఇటీవలే తారక్ జపాన్ వెళ్లిన విషయం తెలిసిందే. ఇక తాజాగా జపాన్ ను భారీ భూకంపం వణికించగా.. ఆయన ఇండియాకు రిటర్న్ అయ్యారు.
Translate this News: