అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందలేదన్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం రామమందిరాన్ని ఉపయోగించుకుంటుందో లేదో చెప్పలేనన్నారు. ఏది ఏమైనా రామాలయం ఏర్పడినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. రామమందిర ప్రారంభోత్సవానికి శరద్ పవార్ దూరం కానున్నట్లు వార్తలు రాగా…ఈ విషయంపై స్పష్టతనిచ్చారు.
పూర్తిగా చదవండి..Sharad Pawar : రామమందిరం నిర్మిస్తున్నందుకు సంతోషంగా ఉంది కానీ..కేంద్రం నుంచి నాకు ఆహ్వానం అందలేదు..!!
అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామమందిర ప్రారంభోత్సవానికి తనకు కేంద్రం నుంచి ఆహ్వానం అందలేదన్నారు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్. బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం రామమందిరాన్ని ఉపయోగించుకుంటుందో లేదో చెప్పడం కష్టమన్నారు.
Translate this News: