Singareni Elections : అసెంబ్లీ(Assembly), పార్లమెంట్(Parliament), సర్పంచ్, ఎంపీటీసీ వంటి ఎన్నికల్లో కామన్ గా వినిపించే మాట ఓటుకు ఎంత ఇస్తున్నారని. అయితే, తాజాగా సింగరేణి సంఘాల ఎన్నికల్లో కూడా ఇదే తరహాలో చుక్కా.. ముక్కా.. మూడువేలు.. అన్నట్లు సాగుతోందట. సింగరేణిలో అధికారం చెలాయించేందుకు అక్కడి కార్మిక సంఘాలు సింగరేణి కార్మికులను మెప్పించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయట. అసెంబ్లీ ఎన్నికలు పండుగ ముగిసిన తరువాత సింగరేణి కార్మికులకు ఈ ఎన్నికలు మరో పండుగ అనే చెప్పాలి.
పూర్తిగా చదవండి..Singareni : ఓటుకు రూ.3,000.. మహిళలకు పట్టు చీర!
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రారంభమయ్యాయి. అయితే, ఈ ఎన్నికల కోసం కార్మిక సంఘాలు ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.3వేలు ఇచ్చినట్లు సమాచారం. అలాగే, మహిళలకు ఫైస్టార్ విందులు, బ్రాండెడ్ చీరలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
Translate this News: