PK : ఇప్పటివరకు జగన్కు ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్న ప్రశాంత్ కిశోర్(Prashant Kishor) రూటు మార్చినిట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ కిశోర్కు చెందిన ఐపాక్ టీమ్ 2019ఎన్నికల్లో జగన్(YS Jagan) పార్టీ భారీ విజయం వెనుక కీ రోల్ ప్లే చేసింది. నిన్నమొన్నటివరకు కూడా జగన్తోనే ఐపాక్ టీమ్ ఉంది. అయితే తాజాగా టీడీపీ నేత, చంద్రబాబు తనయుడు నారా లోకేశ్తో ప్రశాంత్ కిశోర్ కనిపించడం కాక రేపుతోంది.
పూర్తిగా చదవండి..AP Politics : జగన్కు పీకే ఝలక్.. ఇక టీడీపీ కోసం వ్యూహాలు.. ఇదిగో ప్రూఫ్!
గన్నవరం ఎయిర్పోర్టులో లోకేశ్తో పాటు ప్రశాంత్ కిశోర్ కనిపించారు. వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్న పీకే లోకేశ్తో కనిపించడం ఆసక్తిని రేపుతోంది. ప్రస్తుతం టీడీపీ ఎన్నికల వ్యూహకర్తగా రాబిన్ ఉన్నారు. ఇక పీకేకి టీడీపీ గెలుపు బాధ్యతలు అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది.
Translate this News: