Hyderabad Traffic Alerts: హైదరాబాద్ వాసులకు అలర్ట్. ముఖ్యంగా దిల్సుఖ్నగర్ నుంచి అంబర్పేట్, విద్యానగర్, ఓయూ, తార్నాక, సికింద్రాబాద్ రూట్ వెళ్లే ప్రయాణికులు తప్పక తెలుసుకోవాల్సిన న్యూస్ ఇది. ముసారాంబాగ్ వద్ద మూసీ నదిపై ఉన్న ఫ్లై ఓవర్ను మూసివేశారు. నేటి ఈ బ్రిడ్జి మూసివేయడం జరుగుతుందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ఈ క్రమంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముసారాంబాగ్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నందున.. ఈ దారిని మూసివేసినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదకగా పోస్ట్ చేశారు.
పూర్తిగా చదవండి..Hyderabad Traffic: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ బ్రిడ్జి మూసివేత.. ప్రత్యామ్నాయ రూట్ ఇదే!
హైదరాబాద్ వాసులకు కీలక అలర్ట్. ముసారాంబాగ్ బ్రిడ్జిని క్లోజ్ చేశారు అధికారులు. నిర్మాణ పనుల కారణంగా ఆ బ్రిడ్జిని మూసివేశారు. వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సూచించారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.
Translate this News: