Traffic Challans Discount: రాష్ట్రంలోని వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం పెండింగ్ లో ట్రాఫిక్ చలాన్లకు వాసులు చేసేందుకు చెప్పటిన రాయితీ విధానాన్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరోసారి అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది అధికారిక వర్గాల నుంచి సమాచారం అందుతోంది. దీనిపై ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని.. త్వరలోనే ప్రభుత్వం నుంచి అధికారిక జీవో జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Traffic challan: వాహనదారులకు గుడ్ న్యూస్… చలాన్లపై మరోసారి రాయితీ!
తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ చలానాలు కట్టలేక ఇబ్బంది పడుతున్నవారికి గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. 2022 లో మాదిరి ఈసారి కూడా ట్రాఫిక్ చలానాలపై రాయితీ ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారట.
Translate this News: