భారతదేశంలో హిందీ వాళ్ళు డామినేట్ చేయడం ఈరోజు మొదలైంది కాదు. దీని కోసం చాలా తరాలు, ఏళ్ళ బట్టి పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఇండియా అంటే కేవలం హిందీ మాట్లాడేవాళ్ళే కాదు…ఇంకా చాలా మంది ఉన్నారంటూ ఫైట్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా దీనికోసం తమిళ్ వాళ్ళు చాలా గట్టిగా పోరాడారు, పోరాడుతూనే ఉన్నారు. తాజాగా ఈ పోరాటంలో తాను ఉన్నానని అంటున్నారు సద్గురు జగ్గీవాసుదేవ్. భారతదేశం అంటే హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు ఉన్న భాషల సముదాయమని…హిందుస్తాన్ అంటే హిందీ భూమి కాదని చెప్పారు సద్గురు జగ్గీవాసుదేవ్.
పూర్తిగా చదవండి..Sadguru:మీహిందీని మీరే ఉంచుకోండి..బీహార్ సీఎంకు కౌంటరిచ్చిన సద్గురు
హిందీ నేషనల్ లాంగ్వేజ్ అయితే అవ్వొచ్చు కానీ భారతదేశం వందల భాషల సమాగమం అన్న విషయాన్ని మర్చిపోవద్దు అంటూ గట్టిగానే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కు కౌంటర్ ఇచ్చారు సద్గురు జగ్గీవాసుదేవ్. మీ హిందీని మీరే ఉంచుకోండని చెప్పకనే చెప్పారు.
Translate this News: