ప్రధాని నరేంద్ర మోదీ.. డిసెంబర్ 13న పార్లమెంట్ భద్రతలో లోపానికి సంబంధించిన ఘటనపై స్పందించారు. ఈ సంఘటన చాలా బాధాకరమైనదని ప్రధాని మోదీ అన్నారు. ఈ ప్రమాదంపై వాదించుకోవడం, నిరసనలు చేయడం కాకుండా లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇది ఎందుకు జరిగిందో మనం అర్థం చేసుకోవాలన్నారు ప్రధాని మోదీ.
పూర్తిగా చదవండి..PM MODI : పార్లమెంటు భద్రతా లోపంపై తొలిసారి స్పందించిన ప్రధాని…ఈ సంఘటన బాధాకరమన్న మోదీ..!!
పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ ఘటన దురద్రుష్టకరమన్నారు. ఆందోళనకరమైన సంఘటనగా అభివర్ణించారు ప్రధాని. ఈ ఘటనపై లోకసభ స్పీకర్ ఓం బిర్లా సీరియస్ చర్యలు తీసుకుంటారని...ఈ ఘటనను తక్కువ అంచనా వేయద్దన్నారు.
Translate this News: