Karumuri Venkata Nageswara Rao: టీడీపీ అధినేత చంద్రబాబుపై (Chandrababu) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని అంటూ మండిపడ్డారు. ఈ రోజు తణుకు మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో కారుమూరి మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబుకి ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత లేదని ధ్వజమెత్తారు. ఆనాడు ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అంది బాబే అని అన్నారు.
పూర్తిగా చదవండి..AP Politics: చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని.. మంత్రి కారుమూరి ఘాటు వ్యాఖ్యలు
చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని అని మండిపడ్డారు మంత్రి కారుమూరి. చంద్రబాబుకి ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత లేదని ధ్వజమెత్తారు. ఆనాడు ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అంది బాబే అని అన్నారు.
Translate this News: