Anakapalle: అనకాపల్లి జిల్లాలో అధికార పార్టీ వైసీపీ అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రపై విమర్శలు గుప్పించారు. పాయకరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొల్ల బాబూరావు క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ యువగళం పాదయాత్రపై చురకలు వేశారు. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కామెడీ యాత్ర అని బొడ్డేటి ప్రసాద్ ఎద్దెవ చేశారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు జగన్ పాదయాత్రను చూసి లోకేష్ పాదయాత్ర చేయడం హాస్యాస్పదం ఉందని కౌంటర్లు వేశారు.
పూర్తిగా చదవండి..Anakapalle: ‘పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఉంది’.. యువగళం పాదయాత్రపై వైసీపీ నేత కౌంటర్లు.!
నారా లోకేష్ యువగళం పాదయాత్రపై కౌంటర్లు వేశారు అనకాపల్లి వైసీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్. యువగళం పాదయాత్ర కామెడీ యాత్ర అని ఎద్దెవ చేశారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు జగన్ పాదయాత్రను చూసి లోకేష్ పాదయాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉందని చురకలు వేశారు.
Translate this News: