భద్రాచలం (Badrachalam) శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం (Seetharamachandra swamy temple) లో నేటి నుంచి ముక్కోటి ఉత్సవాలు (Mukkoti ekadasi) ప్రారంభం కానున్నాయి. ముక్కోటి ఏకాదళి ఉత్సవాలు నేటి నుంచి జనవరి 2 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. మొదటి పది రోజులు డిసెంబర్ 13 నుంచి డిసెంబర్ 23 వరకు పగలు పత్తు ఉత్సవాలు అంటే పగటి పూట నిర్వహించే ఉత్సవాలు చేపట్టగా..తరువాత పది రోజుల పాటు డిసెంబర్ 23 నుంచి జనవరి 2 వరకకు రాపత్తు ఉత్సవాలు (రాత్రి పూట ఉత్సవాలు) నిర్వహిస్తారు.
పూర్తిగా చదవండి..Badrachalam:ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు ముస్తాబైన భద్రాద్రి!
భద్రాచలం ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు ముస్తాబు అయ్యింది. నేటి నుంచి జనవరి 2 వరకు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. డిసెంబర్ 23 వైకుంఠ ఏకాదశి రోజున తెల్లవారు జాము నుంచి ఉత్తర ద్వారం ద్వారా స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు.
Translate this News: