India Voted : ఇజ్రాయెలె-హమాస్ మధ్య యుద్ధం(Israel-Hamas War) మొదలై రెండు నెలలు పూర్తయింది. మధ్యలో ఓ వారం కాల్పులు ఆపారేమో అంతే మళ్ళీ యుద్ధం మొదలెట్టేశారు. హమాస్ తన దగ్గర ఉన్న బందీలను కొంత మందిని విడిచిపెట్టింది. కానీ ఇంకా వారి దగ్గర 130 మంది దాకా ఇజ్రాయెల్ పౌరులు బందీలుగానే ఉన్నారు. మరోవైపు హమాస్ ను పూర్తిగా మట్టుబెట్టేవరకు ఊరుకునేదే లేదు అంటోంది ఇజ్రాయెల్. దాడులను రోజురోజుకూ మరింత ఎక్కువ చేస్తూ భీభత్సాన్ని సృష్టిస్తోంది. ఈ దాడుల వల్ల గాజాలో ప్రజల జీవితాలు అల్లకల్లోలం అయిపోతున్నాయి. రోజుకు వవందలు, వేల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
పూర్తిగా చదవండి..Israel-Hamas War : హమాస్-ఇజ్రాయెల్ వార్.. దానికే ఓటేసిన భారత్
ఎవరెన్ని చెప్పినా ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం అంతం అవడం లేదు. ఇరు వర్గాలు మంకు పట్టు పట్టుకుని కూర్చున్నాయి. వార్ ఆపడానికి ఐక్యరాజ్యసమితి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. దీనికి భారత్ కూడా తన వంతు ఓటేసింది.
Translate this News: