చాలా రోజుల తరువాత తిరుమల(Tirumala) శ్రీవారి హుండీకి (Hundi) భారీగా ఆదాయం వచ్చింది. డిసెంబర్ 11 న స్వామి వారిని దర్శించుకునేందుకు సుమారు 64, 882 మంది భక్తులు వచ్చినట్లు ఆలయాధికారులు తెలిపారు. దీంతో స్వామి వారి ఆదాయం రూ. 5.28 కోట్లు వచ్చినట్లు టీటీడీ (TTD) అధికారులు తెలిపారు.
పూర్తిగా చదవండి..Tirumala: చాలా రోజుల తరువాత పెరిగిన శ్రీవారి హుండీ ఆదాయం!
తిరుమల శ్రీవారిని సోమవారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. గడిచిన రెండు మూడు నెలల నుంచి రాని ఆదాయం కేవలం సోమవారం ఒక్కరోజే వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5 కోట్ల పైగా వచ్చిందని వివరించారు.
Translate this News: