Farmers Rythu Bharosa : తెలంగాణలో 72లక్షల మంది రైతు కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) శుభవార్త చెప్పారు. యాసంగి కోసం విత్తనాలు, ఎరువులుకొనుగోలుచేసేందుకు రైతు బంధు నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈపథకానికి కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా(Rythu Bharosa) అని పేరు పెట్టింది. పేరు ఏదైనా సరే..నిధులు రావడం ముఖ్యం. అయితే నేటి నుంచిరైతులు ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకే నేటి నుంచి రైతుల బ్యాంక్ అకౌంట్లోకి డబ్బు జవ అవుతుంది. అందరికీ ఒకేరోజు జమ కాకపోవచ్చు. అందుకే రైతులకు తమకు డబ్బు వచ్చిందో లేదో అకౌంట్ చెక్ చేసుకుంటూ ఉండాలి.
పూర్తిగా చదవండి..Rythu Bharosa : తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్…రైతు భరోసా నిధులు రిలీజ్..ఇవాళ్టి నుంచి అకౌంట్లో జమ..!!
తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రైతుబంధు కింద పంట పెట్టుబడి సాయానికి నగదును ఖాతాలో జమచేసే ప్రక్రియను ఇవాళ్టి నుంచి రైతుల అకౌంట్లో డబ్బు జమ చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందరికీ ఒకేరోజు రాకపోవచ్చు.
Translate this News: