Chandrababu Met KCR in Hospital: తుంటి మార్పిడి శస్త్ర చికిత్స జరగడంతో హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కేసీఆర్ ఆరు వారాల్లో ఎప్పటిలాగే నడుస్తారని డాక్టర్లు చెప్పారన్నారు.
ఇది కూడా చదవండి: RYTHU BANDHU : రైతుబంధుపై సీఎం రేవంత్ కీలక సమీక్ష.. ఉద్యోగులతో పాటు వారికి కట్?
KCR-Chandrababu: కేసీఆర్ కు చంద్రబాబు పరామర్శ
హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం కేసీఆర్ ను పరామర్శించారు.
Translate this News: