భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య డర్బన్ వేదికగా ఆదివారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది.సరిగ్గా మ్యాచ్ జరిగే సమయానికి వర్షం పడింది. అది ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచును రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఓవర్లు కుదించి మ్యాచ్ నిర్వహించాలని భావించినా.. అది కూడా సాధ్యం కాలేదు. దీంతో ప్రారంభం మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది.
పూర్తిగా చదవండి..Cricket:కవర్లకు కూడా డబ్బులు లేవా…వైరల్ అవుతున్న సునీల్ గవాస్కర్ కామెంట్స్
టీమిండియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షార్పణమైంది. స్టేడియం మొత్తాన్ని కప్పకపోవడం వల్లన మ్యాచ్ క్యాన్సిల్ అయింది. దీనిపై స్పందిస్తూ.. కనీసం మైదానాన్ని కప్పేందుకు కూడా దక్షిణాఫ్రికా బోర్డు వద్ద డబ్బులు లేవా..అంటూ సునీల్ గవాస్కర్ మండిపడ్డారు.
Translate this News: