Who Is The CM In Madhya Pradesh : ఇటీవల జరిగిన ఐదు అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో బీజేపీ విజయ భేరి మోగించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుంచి ఈ మూడు రాష్ట్రాల్లో ఎవరు ముఖ్యమంత్రులు అవుతారు అనేది అక్కడి ప్రజల్లో తీవ్ర ఉత్కంఠను రేపింది. సీఎం అభ్యర్థులను ఎంపిక చేసేందుకు అధిష్ఠానం గత కొన్ని రోజులుగా మంతనాలు జరుపుతూనే ఉందియ అయితే నిన్న (ఆదివారం) ఛత్తీస్గడ్లో.. సీనియర్ నేత విష్ణుదేవ్ సాయిని ముఖ్యమంత్రిగా ప్రకటించింది బీజేపీ హైకమాండ్. ఛత్తీస్గడ్కు మూడు సార్లు సీఎంగా పనిచేసిన మరో సీనియర్ నేత రమణ్సింగ్కు స్పీకర్ పదవి, అలాగే ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు కేటాయించింది. అయితే ఈరోజు మధ్యప్రదేశ్(Madhya Pradesh) లో ముఖ్యమంత్రి ఎంపికపై కీలక భేటీ జరగనుంది.
పూర్తిగా చదవండి..Madya Pradesh : ఛత్తీస్గఢ్ ముగిసింది.. ఈరోజు మధ్యప్రదేశ్లో సీఎం ఎంపికపై భేటీ..
మధ్యప్రదేశ్లో ఈరోజు ముఖ్యమంత్రి ఎంపికపై కీలక భేటీ జరగనుంది. సాయంత్రం భోపాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహన్ను కొనసాగిస్తారా లేదా కొత్త వారికి అవకాశమిస్తారా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.
Translate this News: