Hyderabad Metro : తెలంగాణ(Telangana) లో ఫ్రీ బస్సు జర్నీ శనివారం మధ్యాహ్నం ప్రారంభించడంతో బస్టాండ్ లు కిటకిటలాడుతున్నాయి. ఇన్నాళ్లు ఆడపాదడపా ప్రయాణికులతో పరిగెత్తిన ఆర్టీసీ బస్సులు ఇప్పుడు రద్దీగా కనిపిస్తున్నాయి. అయితే ఈ ఉచిత బస్సు జర్నీ మెట్రో (Metro), ఆటో, క్యాబ్ లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా నిరంతరం ప్రయాణికులతో రద్దీగా కనిపించే హైదరాబాద్ మెట్రో జనాలు లేక వెలవెలబోయింది. బస్సు ఫ్రీ టికెట్ ప్రారంభించిన మొదటిరోజే మెట్రో స్టేషన్లు ఖాళీగా దర్శనమిచ్చాయి.
పూర్తిగా చదవండి..కాంగ్రెస్ గవర్నమెంట్ ఎఫెక్ట్.. మెట్రో కంపార్ట్మెంట్లు ఖాళీ
తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ మొదటిరోజే మెట్రో, ఆటోలపై తీవ్ర ప్రభావం చూపించింది. ప్రయాణికులు లేక మెట్రో బోగీలు బోసిపోయాయి. మియాపూర్ - ఎల్బీనగర్ రూట్లో మెట్రో కంపార్ట్మెంట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఆటోలు సైతం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
Translate this News: