Infosys CEO : వారానికి 70 గంటలు పని చేయాలంటూ సూచించిన ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు నారాయణ మూర్తి(Infosys CEO Narayana Murthy) వ్యాఖ్యల మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. కొందరు దీనిని సమర్థించగా.. మరికొందరు విమర్శించారు. ముఖ్యంగా ఐటీ(IT) ఉద్యోగుల అయితే మాత్రం చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశ్రామిక వేత్తలు, టెక్ కంపెనీల సీఈఓలు కూడా దీనిపై స్పందిస్తూ వారి వారి అభిప్రాయాల్ని వెల్లడించారు. తాజాగా ఈ అంశంపై.. నారాయణ మూర్తి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పనివేళలపై గతంలో చేసిన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు. తాను తొంభై గంటలు పని చేశానంటూ చెప్పుకొచ్చారు.
పూర్తిగా చదవండి..Infosys Narayana Murthy : వారానికి తొంభై గంటలు పనిచేశా-నారాయణ మూర్తి
తాను వారానికి తొంభై గంటలు పని చేశానంటూ సమర్ధించకున్నారు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి. గతంలో భారత్లో యువత వారానికి 70 గంటల చొప్పున పని చేయాలని నారాయణ మూర్తి అన్నారు. వీటి మీద తీవ్ర దుమారం చెలరేగడంతో ఇప్పుడు మళ్ళీ సమర్ధించుకున్నారు.
Translate this News: