PM Kisan: కేంద్రంలోని మోదీ (Modi) సర్కార్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకువచ్చింది. దీని ప్రతి ఏటా 3 విడతల్లో రూ. 6వేల లబ్దిదారులైన రైతుల అకౌంట్లో డబ్బు జమచేస్తోంది. తాజాగా 15వ విడత డబ్బును కూడా రైతుల అకౌంట్లో జమ చేసింది. అయితే కొంతమంది రైతులకు ఈ డబ్బు జమ కాలేదు. వారు డబ్బు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పథకానికి (PM Kisan Scheme) తాము అర్హులుగా తమ పేరును నమోదు చేసుకున్నారు. అయినా కూడా డబ్బు జమకాలేదు. ఈ విధంగా ఎందుకు జరిగిందనే అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
పూర్తిగా చదవండి..PM Kisan Alert : రైతులకు అలర్ట్…15వ విడత డబ్బు జమకాలేదా? డబ్బు వచ్చేస్తోంది..చెక్ చేసుకోండి..!!
పీఎం కిసాన్ స్కీమ్ ప్రయోజనాలు ప్రతీ రైతూ పొందాల్సిందే. అప్పుడు ఆ పథానికి ఒక అర్థం ఉంటుంది. అయితే తాజాగా 15వ విడత డబ్బు 2.4లక్షల మంది రైతుల అకౌంట్లో జమ కాలేదు. కొత్త అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తే డబ్బు జమ అవుతుందని ఆన్ లైన్లో చెక్ చేసుకోవాలి.
Translate this News: