BRSLP Leader KCR: తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం ముగిసింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో జరిగిన ఈ భేటీలో బీఆర్ఎస్ఎల్పీ నేతగా పార్టీ అధినేత కేసీఆర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శాసనసభా పక్ష సమావేశంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి.. కేసీఆర్ పేరును ప్రతిపాదించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి బలపరిచారు. మిగతా సభ్యులంతా ఆయనకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో కేసీఆర్ ఎన్నికకు సంబంధించి వివరాలతో కూడిన లేఖను అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శికి అందజేయనున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
పూర్తిగా చదవండి..Telangana: బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ ఎన్నిక..
బీఆర్ఎస్ఎల్పీ లీడర్గా కేసీఆర్ను ఎన్నుకున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. తెలంగాణ అసెంబ్లీ సమావేశం నేపథ్యంలో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ఎల్పీ భేటీ జరిగింది. ఈ భేటీలో కేసీఆర్ను బీఆర్ఎస్ఎల్పీ నేతగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రతిపాదించగా.. తలసాని శ్రీనివాస్, కడియం శ్రీహరి బలపరిచారు.
Translate this News: