Telangana Assembly Session: నేటి నుంచి తెలంగాణలో మూడో ప్రభుత్వ మొదటి అసెంబ్లీ సమావేశాలు షురూ కానున్నాయి. ఉదయం 8.30కి సమావేశాలు ప్రారంభం అవ్వగానే గవర్నర్ తమిళిసౌ సౌందర రాజన్ ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీతో (Akbaruddin Owaisi) ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత చిన్న విరామం ఉంటుంది. తిరిగి ఉదయం 11గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఈసారి ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం ఉండనుంది. వారు బాధ్యతలు తీసుకుంటారు. ఈ సమయంలోనే రెండు సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అనంతరం తొలిరోజు సమావేశాలు ముగుస్తాయి.
పూర్తిగా చదవండి..Telangana Assembly Session: నేడు కొలువుదీరనున్న కొత్త అసెంబ్లీ..గ్యారెంటీ హామీల అమలే లక్ష్యం..!!
తెలంగాణ రాష్ట్ర మూడో అసెంబ్లీ తొలి సమావేశం నేడు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. ప్రొటెం స్పీకర్ గా అక్భరుద్దీన్ ఓవైసీ ప్రమాణం చేయనున్నారు. అనంతరం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ప్రమాణం స్వీకారం చేయిస్తారు.
Translate this News: