The Supreme Court’s Decision To Solve a Liquor Case Within Six Months : ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam)కేసు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై దాదాపు ఏడాదిన్నరగా దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటకే ఈ స్కామ్లో ఇరుక్కున్న ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియాతో పాటు మరికొందరిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు స్పందించింది. సీబీఐ, ఈడీలకు కీలకు సూచనలు చేసింది. ఆరు నెలల్లోగా లిక్కర్ కేసు దర్యాప్తును పూర్తిచేయాలని ఆదేశించింది. విచారణకు ముందు ప్రజలను కటకటాల వెనుక ఉంచలేరని.. సీబీఐ ఆరోపిస్తున్న దానికి.. ఈడీ ఆరోపిస్తున్న దానికి మధ్య వైరుధ్యం ఉందని తెలిపింది.
పూర్తిగా చదవండి..Delhi Liquor Case : లిక్కర్ కేసు దర్యాప్తు ఆరు నెలల్లో పూర్తి చేయండి: సుప్రీం కోర్టు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై తాజాగా సుప్రీంకోర్టు స్పందించింది. ఆరు నెలల్లోగా ఈ కేసు దర్యాప్తును పూర్తి చేయాలని ఈడీ, సీబీఐ సంస్థలకు ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్పై ఏడాదిన్నరగా దర్యాప్తు జరుగుతోన్న సంగతి తెలిసిందే.
Translate this News: