రిటైర్మెంట్ తర్వాత ఖర్చుల కోసం డబ్బులు దాచుకోవాలి. చివరి రోజుల్లో ఎవరిపై ఆధారపడకుండా గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి వర్కింగ్ డేస్ లోనే సేవింగ్స్ మొదలుపెట్టాలి. భారత ప్రభుత్వం పది రకాల రిటైర్మెంట్ సేవింగ్స్ స్కీమ్స్ ఆఫర్ చేస్తోంది. వాటిలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ కూడా ఒకటి. ఈ వాలంటరీ స్కీమ్ లో ఏ ఇండియన్ సిటిజన్ అయినా సరే చేరి రిటైర్మెంట్ కోసం డబ్బును ఆదా చేసుకోవచ్చు. 2004లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎన్ పీఎస్ ను ప్రవేశపెట్టింది భారత ప్రభుత్వం. 2009లో దీనిని పౌరులందరికీ విస్తరించింది. ఈ పథకాన్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ నిర్వహిస్తుంది.
పూర్తిగా చదవండి..ఈ స్కీమ్ తో ఉద్యోగులకే కాదు…సామాన్యులకూ ఎన్నో బెనిఫిట్స్…పూర్తి వివరాలివే..!!
పది రకాల రిటైర్ మెంట్ సేవింగ్స్ స్కీమ్స్ ను అందిస్తోంది భారత ప్రభుత్వం. వాటిలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ కూడా ఒకటి. ఈ స్కిములో ఏ ఇండియన్ సిటిజన్ అయినా కూడా చేరి రిటైర్ మెంట్ కోసం డబ్బులు ఆదా చేసుకునే సదుపాయం ఉంది.
Translate this News: