నార్త్ లో కాంగ్రెస్ ఓటమి ఆ పార్టీ మీద ప్రభావం చూపిస్తోందా అంటే అవుననే అనిపిస్తోంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఇప్పుడు నార్త్ లో ఒక్క హిమాచల్ ప్రదేశ్ లో తప్పా ఎక్కడా కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. దీంతో ఇండియా కూటమి పక్షాల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దాంతో పాటూ ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమి సమావేశం మీద కూడా ప్రభావం చూపనున్నట్లు కనిపిస్తున్నాయి. దీనికి నిదర్శనమే ఢిల్లీలోని మల్లికార్జున ఖర్గే నివాసంలో రేపు జరగనున్న ఇండియా కూటమికి బీహార్ ఛీఫ్ మినిస్టర్ నితీష్ డుమ్మా కొట్టడం ఒకటి అయితే…అసలేం మీటింగ్, నాకు తెలియదు అని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అనడం మరొకటి.
పూర్తిగా చదవండి..ఇండియా కూటమి మీటింగ్ కి నితీష్ డుమ్మా..అసలేం మీటింగ్ అంటున్న మమత
తాాజా ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు పెద్ద దెబ్బనే కొడుతున్నాయి. వీటి ప్రభావం ఇండియా కూటమి మీద కూడా పడుతున్నాయి. తాజాగా కూటమి మీటింగ్ కు నితీష్ హాజకు కావడం లేదని ప్రకటించారు.
Translate this News: