Kishan Reddy: తెలంగాణలో బీజేపీ ఓటమిపై స్పందించారు కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రజల తీర్పును గౌరవిస్తునట్లు తెలిపారు. అనుకున్న దానికంటే సీట్లు తగ్గాయని.. పార్టీ ముఖ్యనేతలు ఓడిపోవడం బాధ కలిగించిందని అన్నారు.
పూర్తిగా చదవండి..మా పోరాటం కాంగ్రెస్ కు కలిసొచ్చింది.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై కిషన్ రెడ్డి స్పందించారు. గత ఐదేళ్లుగా తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తున్నామని.. ఇప్పుడు కూడా పోరాటం కొనసాగిస్తామని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పెద్దఎత్తున డబ్బులు ఖర్చు చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూశాయని ఆరోపించారు.
Translate this News: