South Central Railways Trains Cancelled: తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రయాణికులకు అలర్ట్. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. 142 ట్రైన్స్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రద్దైన ట్రైన్స్కు సంబంధించిన వివరాలను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. రద్దైన ట్రైన్స్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్లే రైళ్లు చాలానే ఉన్నాయి. మిచౌంగ్ తుపాను తీవ్రంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రైన్స్ క్యాన్సిల్ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.
పూర్తిగా చదవండి..Cancellation of Trains: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తుపాను ఎఫెక్ట్.. 142 ట్రైన్స్ రద్దు..
142 రైళ్లను రద్దు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. మిచౌంగ్ తుపాను ప్రభావంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రద్దైన ట్రైన్ వివరాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
Translate this News: