Nagarjuna Sagar Dam: నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద తెలంగాణ,ఏపీ పోలీసుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ కృష్ణాబోర్డు ఛైర్మన్ శివనందన్ కమార్కు లేఖ రాశారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు రావడానికి కృష్ణా బోర్డు వైఫల్యమే కారణమని తెలిపారు. ఉమ్మడి ప్రాజెక్టులో రాష్ట్రానికి కేటాయించిన నీటిని వాడుకునే అవకాశం కల్పించేలా తెలంగాణ సర్కార్ను నియంత్రంచడంలో మీ వైఫల్యంవల్లే మా భూభాగంలోని నాగార్జునసాగర్ స్పిల్వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను గురువారం స్వాధీనం చేసుకున్నామని లేఖలో పేర్కొన్నారు. .
పూర్తిగా చదవండి..సాగర్ వివాదానికి కారణం కృష్ణా బోర్డు వైఫల్యమే.. ఏపీ జలవనరుల ముఖ్యకార్యదర్శి లేఖ
కృష్ణా బోర్డు వైఫల్యంతోనే సాగర్ డ్యామ్ వివాదం తలెత్తిందని ఏపీ జలవనరుల ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ కృష్ణాబోర్డు ఛైర్మన్ శివనందన్ కమార్కు లేఖ రాశారు. అయితే ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి ఈరోజు రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం కానున్నారు.
Translate this News: