అందరూ ఓటేయాలని ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది. అయితే పోలింగ్ మొదలైనా ఓటర్ కార్డులు లేవు. మరికొంత మందికి ఓటర్ స్లిప్పులు రాలేదు. దీంతో తాము ఎలా ఓటు వేయాలో తెలియక తికమక పడుతున్నారు. అలాంటివారు అందరూ ఏం కంగారుపడక్కర్లేదు అని చెబుతోంది ఈసీ. ఓటర్ కార్టు లేకపోయినా ఓటేయొచ్చని అంటోంది. ఓటు వేయడానికి అర్హతగా కొన్ని గుర్తింపు కార్డులను సూచించింది. వాటిల్లో ఏది ఉన్నా ఓటు హాయిగా వేసిరావచ్చని తెలిపింది.
పూర్తిగా చదవండి..Telangana Elections 2023:ఓటర్ కార్డు లేకపోయినా ఓటేయొచ్చు..ఎలాగో తెలుసా?
పోలింగ్ మొదలైంది. కానీ ఇంకా మీ చేతికి ఓటర్ కార్డు లేదా ఓటర్ స్లిప్పు రాలేదని బెంగపడుతున్నారా...ఏం పర్లేదు, ఈరెండూ లేకపోయినా మీరు హాయిగా వెళ్ళి ఓటేయొచ్చు. ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు ఒకటి ఏదైనా మీ దగ్గర ఉంటే చాలు..ఓటేసేయొచ్చు.
Translate this News: