దేశంలోని చాలా మంది ప్రయాణికులు రైల్వేలో ప్రయాణిస్తున్నారు. రైలు ప్రయాణం ఇతర మార్గాల కంటే సులభంగా ఉంటుంది. మీరు కూడా రైల్వేలో ప్రయాణిస్తున్నట్లయితే..మీరు ఈ నియమాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవి మీకు మరింత ప్రయోజనకరంగా ఉంటాయి. సర్క్కలర్ జర్నీ టికెట్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ టికెట్ సహాయంతో మీరు చాలా రోజుల పాటు చాలా దూరం ప్రయాణించవచ్చు. సర్క్యులర్ జర్నీ టికెట్ పేరుతో రైల్వే ప్రత్యేక టిక్కెట్ను జారీ చేస్తుంది. ఈ సర్క్యులర్ జర్నీ టికెట్ ద్వారా, 8 వేర్వేరు స్టేషన్ల నుండి టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. మీరు అనేక స్టేషన్లలో ఎక్కవచ్చు.. మీ గమ్యాన్ని చేరుకోవచ్చు. ఈ టిక్కెట్ను ఎక్కువగా ప్రయాణించడానికి యాత్రికులు ఉపయోగిస్తారు. ఏ కేటగిరీలోనైనా ప్రయాణానికి సర్క్యులర్ టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు.
పూర్తిగా చదవండి..Indian Railways: ఒకే టికెట్ పై 56 రోజుల జర్నీ.. ఇండియన్ రైల్వే ఈ అదిరిపోయే ఆఫర్ గురించి మీకు తెలుసా!?
మనలో చాలా మంది రైలు ప్రయాణానాన్ని ఇష్టపడుతుంటారు. ఒకే రైలు టిక్కెట్ తో 56 రోజులు ప్రయాణించవచ్చు. సర్య్కులర్ జర్నీ టికెట్ తో రైల్వే ప్రయాణికులు 8 వేరువేరు స్టేషన్లన నుంచి 56 రోజులు ప్రయాణించవచ్చు. తీర్థయాత్రలకు వెళ్లేవారికి ఉపయోగకరంగా ఉంటుంది.
Translate this News: