Lokesh Yuvagalam: ఏపీలో మరోసారి టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు.. అలాగే జగన్ సర్కార్ యొక్క వైఫల్యాలను ప్రజలకు తెలియజేసేందుకు టీడీపీ ముఖ్య నేత లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చెప్పట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్ట్ తో ఆగిపోయిన యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో యువగళం పాదయాత్రకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు.
పూర్తిగా చదవండి..లోకేష్ యువగళం.. రేపటి నుంచి షురూ!
రెండవ విడత యువగళం పాదయాత్రను రేపు ప్రారంభించనున్నారు టీడీపీ నేత లోకేష్. పాదయాత్రకు సంబంధించి షెడ్యూల్ ను టీడీపీ కార్యాలయం విడుదల చేసింది. రేపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేయనున్నారు లోకేష్.
Translate this News: